ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: ముస్లిం, యాదవుల మధ్య స్థల వివాదం

ABN, First Publish Date - 2022-01-11T15:12:45+05:30

జిల్లాలోని రెంటచింతల మండలం తుమురుకోటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని రెంటచింతల మండలం తుమురుకోటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందువులు ఎక్కువ ఉన్న చోట మసీదు నిర్మాణానికి ముస్లింలు యత్నించారు. దీనిపై యాదవులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ క్రమంలో వివాదాస్పద స్థలంలో యాదవులు గణేషుడి విగ్రహం పెట్టారు. ముస్లిం, యాదవుల మధ్య స్థల వివాదం కారణంగా  తుమురుకోటలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-01-11T15:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising