ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: గుంటూరు జిల్లాలో నేడు హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ పర్యటన

ABN, First Publish Date - 2022-08-21T14:31:09+05:30

హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆదివారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా (Guntur Dist.): హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) ఆదివారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని 51 అడుగుల అభయహస్త పరమశివ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు, కృష్ణ నగర్‌ విశ్వమందిరాన్ని సందర్శించనున్నారు. దత్తాత్రేయ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-08-21T14:31:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising