ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులపై ప్రభుత్వం అసత్య ప్రచారం

ABN, First Publish Date - 2022-01-28T06:19:13+05:30

ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తీర్చకపోగా వారిపై అసత్యప్రచారం చేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

యరపతినేని శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

పిడుగురాళ్ల, జనవరి 27: ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తీర్చకపోగా వారిపై అసత్యప్రచారం చేయడాన్ని ప్రభుత్వం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లన్నీ ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చినవేనని గుర్తు చేశారు. వారి మద్దతుతో అధికారంలోకి వచ్చాక ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలను అవమానాలకు గురిచేయటం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వలంటీర్ల ద్వారా ఇంటింటా ఉద్యోగులపై వ్యతిరేక ప్రచారం చేయడాన్ని మానుకోవాలన్నారు. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లకు టీడీపీ మద్దతు ఇస్తుందని యరపతినేని తెలిపారు.

Updated Date - 2022-01-28T06:19:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising