ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంట్రాక్టు ఉద్యోగులకు వైసీపీ మోసం

ABN, First Publish Date - 2022-01-22T05:09:21+05:30

పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను మోసం చేసిందని కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్‌ వై నేతాజీ ఆరోపించారు.

డీఆర్వోకు వినతిపత్రం అందజేస్తున్న వై నేతాజీ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడో రోజుకు చేరుకున్న ఉద్యోగుల ధర్నా

గుంటూరు(తూర్పు), జనవరి 21: పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను మోసం చేసిందని కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్‌ వై నేతాజీ ఆరోపించారు. కలెక్టరేట్‌ ఎదుట తలపెట్టిన ఆందోళన శుక్రవారం మూడో రోజు కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 31న తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. అనంతరం డీఆర్వో కొండయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సుమన్‌, మాణిక్యం, ముత్యాలరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T05:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising