ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

ABN, First Publish Date - 2022-09-29T06:08:18+05:30

ఒంగోలు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్తెనపల్లి పట్టణానికి చెందిన కందకట్ల సీతారామయ్య(65), భార్య సుశీల(58) మృతిచెందారు.

ఒంగోలు దగ్గర జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందిన కందకట్ల సీతారామయ్య, సుశీల (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడుకుకు తీవ్రగాయాలు 


సత్తెనపల్లి, ఒంగోలు, సెప్టెంబరు28: ఒంగోలు వద్ద  బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్తెనపల్లి పట్టణానికి చెందిన కందకట్ల సీతారామయ్య(65),  భార్య సుశీల(58) మృతిచెందారు. కుమారుడు కందగట్ల శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. సీతారామయ్యకు నెలక్రితం చెన్నైలో బైపాస్‌సర్జరీ జరిగింది. అప్పటినుంచి భార్యతో కలిసి చెన్నైలో కుమార్తె వద్ద ఉంటున్నారు. అక్కడినుంచి తల్లిదండ్రులను తీసుకొచ్చేందుకు కుమారుడైన శ్రీనివాసరావు చెన్నై వెళ్లాడు. శ్రీనివాసరావు డ్రైవింగ్‌ చేస్తూ తల్లిదండ్రులను తీసుకొని వస్తుండగా  జాతీయ రహదారిలో కొప్పోలు ప్లైఓవర్‌ బ్రిడ్జిపైన ముందు వెళుతున్న టిప్పర్‌ను కారు ఢీకొట్టింది.  దీంతో  సీతారామయ్య, సుశీల అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-09-29T06:08:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising