ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: మద్యం పాలసీ కొనసాగింపు

ABN, First Publish Date - 2022-10-01T02:21:32+05:30

Amaravathi: ఏపీలో మద్యం పాలసీ కొనసాగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్పెషల్ ఛీఫ్‌ సెక్రటరీ డాక్టర్ రజిత్ భార్గవ జీవో 662ను విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2,934 లిక్కర్ షాపులను యథాతధంగా మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించారు. 2023 సెప్టెంబర్ 30 వరకూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: ఏపీలో మద్యం పాలసీ కొనసాగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. స్పెషల్ ఛీఫ్‌ సెక్రటరీ డాక్టర్ రజిత్ భార్గవ జీవో 662ను విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2,934 లిక్కర్ షాపులను యథాతధంగా మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించారు. 2023 సెప్టెంబర్ 30 వరకూ ప్రభుత్వ మద్యం దుకాణాలు కొనసాగుతాయి.

Updated Date - 2022-10-01T02:21:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising