ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిజిటల్‌ లెర్నింగ్‌‌పై CM JAGAN సమీక్ష

ABN, First Publish Date - 2022-06-29T00:57:11+05:30

అమరావతి: విద్యాశాఖలో నాడు–నేడు , డిజిటల్‌ లెర్నింగ్‌‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరులో 8వ తరగతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: విద్యాశాఖలో నాడు–నేడు , డిజిటల్‌ లెర్నింగ్‌‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడం, తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్ల ఏర్పాటుపై చర్చ జరిగింది.


‘‘8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. ఒప్పందం ప్రకారం వాటిల్లో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేయించండి. 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్‌ 9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలి. అందుకు తగినట్టు ట్యాబ్‌ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి. టెండర్లు పిలిచేటప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోండి. విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు ఏర్పాటు చేయండి. జులై 15 కల్లా ఈ పనులన్ని పూర్తి చేయండి’’ అని  సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. 

Updated Date - 2022-06-29T00:57:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising