AP News: ’గవర్నర్ ఎట్ హోం’కు హాజరయిన సీఎం జగన్ దంపతులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు
ABN, First Publish Date - 2022-08-15T23:53:13+05:30
Amaravathi: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ’గవర్నర్ ఎట్ హోం’ (Governor at home) కార్యక్రమానికి సీఎం జగన్ (CM Jagan) దంపతులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandra Babu Naidu) హాజరయ్యారు.
Amaravathi: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ’గవర్నర్ ఎట్ హోం’ (Governor at home) కార్యక్రమానికి సీఎం జగన్ (CM Jagan) దంపతులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandra Babu Naidu) హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల ఢిల్లీలో మోదీ, చంద్రబాబు పలకరింపులు తర్వాత ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఆయన వెంట టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని ఉన్నారు.
Updated Date - 2022-08-15T23:53:13+05:30 IST