ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ’గవర్నర్ ఎట్ హోం’కు హాజరయిన సీఎం జగన్ దంపతులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు

ABN, First Publish Date - 2022-08-15T23:53:13+05:30

Amaravathi: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‍భవన్‍లో ఏర్పాటు చేసిన ’గవర్నర్ ఎట్ హోం’ (Governor at home) కార్యక్రమానికి సీఎం జగన్ (CM Jagan) దంపతులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandra Babu Naidu) హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్‍భవన్‍లో ఏర్పాటు చేసిన ’గవర్నర్ ఎట్ హోం’ (Governor at home) కార్యక్రమానికి సీఎం జగన్ (CM Jagan) దంపతులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandra Babu Naidu) హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల ఢిల్లీలో మోదీ, చంద్రబాబు పలకరింపులు తర్వాత ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఆయన వెంట టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని నాని ఉన్నారు. 



Updated Date - 2022-08-15T23:53:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising