ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

ABN, First Publish Date - 2022-10-11T05:57:38+05:30

ఈతకు వెళ్లి గల్లంతైన యువకుల మృతదేహాలు కొమ్మమూరు కాలువలో లభ్యమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చేబ్రోలు, అక్టోబర్‌ 10: ఈతకు వెళ్లి గల్లంతైన యువకుల మృతదేహాలు కొమ్మమూరు కాలువలో లభ్యమయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం..  శనివారం కెనాల్‌లో ఈతకు వెళ్లిన ఆరుగురిలో బి.ఉమామహేశ్వరరావు(17), ఎం.సాత్విక్‌(15) ప్రవాహానికి గల్లంతైన విషయం తెలిసిందే. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో, గజ ఈతగాళ్లతో చేపట్టిన గాలింపు చర్యలు సఫలమయ్యాయి. ఆదివారం రాత్రి ఎం.సాత్విక్‌ మృతదేహం శ్రీరంగపురం గ్రామం వద్ద, బి.ఉమామహేశ్వరరావు మృతదేహం సోమవారం ఉదయం చేబ్రోలు సమీపంలో లభ్యమయ్యాయి.  యువకుల మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.   

Updated Date - 2022-10-11T05:57:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising