AP News: ఈ నెల 12న నర్సరావుపేటకు చంద్రబాబు
ABN, First Publish Date - 2022-10-02T00:54:37+05:30
అమరావతి: టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఈ నెల 12వ తేదీన పల్నాడు జిల్లా నర్సరావు పేటలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే మినీ మహానాడులో ఆయన పాల్గొంటారు. 13వ తేదీ చిలకలూరిపేటలో నియోజకవర్గ సమీక్షలో హాజరై, 14న గుంటూరు పార్లమెంట్ నియోజకవ
అమరావతి: టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) ఈ నెల 12వ తేదీన పల్నాడు జిల్లా నర్సరావు పేటలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే మినీ మహానాడులో ఆయన పాల్గొంటారు. 13వ తేదీ చిలకలూరిపేటలో నియోజకవర్గ సమీక్షలో హాజరై, 14న గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని పత్తిపాడు, లేదా పొన్నూరులో చంద్రబాబు రోడ్డు షోలో పాల్గొంటారు.
Updated Date - 2022-10-02T00:54:37+05:30 IST