ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లిని గొంతుకోసి చంపిన కొడుకు

ABN, First Publish Date - 2022-06-19T17:46:19+05:30

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లిని కొడుకు కడతేర్చాడు. చిలకలూరిపేట మండలం రాజపేటలో తల్లి ఆదిశేషమ్మ (67)ను కొడుకు వీరయ్య హత్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. కన్నతల్లిని కొడుకు కడతేర్చాడు. చిలకలూరిపేట మండలం రాజపేటలో తల్లి ఆదిశేషమ్మ (67)ను కొడుకు వీరయ్య హత్య చేశాడు. గొంతు కోసి చంపేశాడు. రాజాపేట - పోతవరం మధ్య ఓగేరు వాగు వంతెనపై ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-19T17:46:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising