ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగ్గురు బైక్‌ దొంగల అరె స్టు

ABN, First Publish Date - 2022-06-25T05:31:51+05:30

ముగ్గురు బైక్‌ దొంగలను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 9 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్‌ఐ రాజశేఖర్‌ పేర్కొన్నారు.

బైక్‌ దొంగలను అదుపులోకి తీసుకున్న ఎస్‌ఐ రాజశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంకొండ, జూన్‌24: ముగ్గురు బైక్‌ దొంగలను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 9 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్‌ఐ రాజశేఖర్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బెల్లంకొండ క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేస్తుండగా అనుమానితులు.. గుంటూరు పట్టణానికి చెందిన గంగుల సాంబశివరావు, బెల్లంకొండ మండలం పాపాయిపాలెం గ్రామానికి చెందిన గంగుల గోపి, క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామానికి చెందిన దేవరకొండ అచ్చయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా వారు 9చోట్ల బైక్‌ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు.  సమావేశంలో హెడ్‌కానిస్టేబుల్‌ హుస్సేన్‌, సిబ్బంది నారాయణ, హనుమంతరావు, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-25T05:31:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising