ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఆ విషయం విజయసాయి రెడ్డి ఇప్పటికి గుర్తించారా? రామకృష్ణ

ABN, First Publish Date - 2022-08-06T17:02:24+05:30

రాజధానుల ఏర్పాటులో రాష్ట్రానికి అధికారం లేదని ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijay Sai Reddy) ఇప్పటికి గుర్తించారా? లేక ఆయన 3 ఏళ్లు నిద్రపోయారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: రాజధానుల ఏర్పాటులో రాష్ట్రానికి అధికారం లేదని ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijay Sai Reddy) ఇప్పటికి గుర్తించారా? లేక ఆయన 3 ఏళ్లు నిద్రపోయారా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ (CPI State Secretary Ramakrishna) విమర్శించారు. ఇన్ని రోజుల తర్వాత.. ఏపీలో 3 రాజధానుల విషయంలో రాష్ట్రాలకు పూర్తి అధికారం ఇవ్వాలని రాజ్యాంగ సవరణ కోరుతూ పార్లమెంట్‌లో ప్రైవేట్ మెంబర్ బిల్ దాఖలు చేయటమేంటి? అని ప్రశ్నించారు. అసలు సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కి చిత్తశుద్ధి ఉంటే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్రం నుండి నిధులు రాబట్టాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-08-06T17:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising