ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: సీఎం జగన్ డిక్లరేషన్ ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-09-27T00:57:05+05:30

Amaravathi: దుర్గానవరాత్రోత్సవాల్లో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకోడానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనందసూర్య కోరారు. జగన్‌కు హిందూ ధర్మం, తిరుమల పవిత్రతపై నమ్మకం లేదని, గతంలో డిక్లరేషన్ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని గుర్తు చేశారు. తిరుమలను దర్శించుకున్న ఎంతో మంది ప్రముఖులు గతంలో డిక్లరేషన్ ఇచ్చిన విషయా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: దుర్గానవరాత్రోత్సవాల్లో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకోడానికి ముందు డిక్లరేషన్ ఇవ్వాలని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనందసూర్య కోరారు. జగన్‌కు హిందూ ధర్మం, తిరుమల పవిత్రతపై నమ్మకం లేదని, గతంలో డిక్లరేషన్ ఇవ్వాలని కోరినా ఇవ్వలేదని గుర్తు చేశారు. తిరుమలను దర్శించుకున్న ఎంతో మంది ప్రముఖులు గతంలో డిక్లరేషన్ ఇచ్చిన విషయాన్ని జగన్ గుర్తుకు తెచ్చుకోవాలని పేర్కొన్నారు.  

Updated Date - 2022-09-27T00:57:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising