ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్బీకే సిబ్బంది రైతులతో సమన్వయంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-06-28T05:10:40+05:30

రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులతో సమన్వంగా వ్యవహరించాలని గుంటూరు అగ్రి జేడీ నున్నా వెంకటేశ్వర్లు సూచించారు.

ప్రసంగిస్తున్న జేడీ నున్నా వేదికపై డీడీ రామాంజనేయులు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగ్రి జేడీ నున్నా వెంకటేశ్వర్లు

గుంటూరు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులతో సమన్వంగా వ్యవహరించాలని గుంటూరు అగ్రి జేడీ నున్నా వెంకటేశ్వర్లు సూచించారు. గుంటూరులో సోమవారం ఆర్బీకే సిబ్బందికి వివిధ అంశాలపై జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.  ఆర్బీకేలలో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందుబాటులో  ఉంచాలని వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఏఈవోలు, ఏవోలు, ఇతర శాఖల సిబ్బంది రైతులకు అవసరమైన సలహాలను ఆర్బీకేల ద్వారా ఇవ్వాలని డీడీ రామాంజనేయులు సూచించారు. సమావేశంలో జిల్లావనరుల కేంద్రం ఏడీ వెంకటేశ్వర్లు,  ఏవోలు సుబ్రహ్మణ్యం(గుంటూరు), బి.సుధారాణి (పెదనందిపాడు), కె కిరణ్మయి(కాకుమాను), బి కిషోర్‌ (ప్రత్తిపాడు), కె లక్ష్మి (వట్టిచెరుకూరు) తదితరులు ప్రసంగించారు. పత్తిపాడు ఏడీ శ్రీనివాసరావు సమావేశానికి అధ్యక్షత వహించారు.


Updated Date - 2022-06-28T05:10:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising