ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ హయాంలో 7 గంటలే : సోమిరెడ్డి

ABN, First Publish Date - 2022-07-10T01:46:36+05:30

ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలా ఎక్కువగా దెబ్బతిన్నది వ్యవసాయ రంగమేనని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు పోరు బాట బహిరంగ సభలో ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా: వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలా ఎక్కువగా దెబ్బతిన్నది వ్యవసాయ రంగమేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు పోరు బాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో 9 గంటలు నిరంతరంగా  విద్యుత్ ఇస్తే.. జగన్ హయాంలో 7 గంటలు మాత్రమే అందుతోందని తెలిపారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే ప్రక్రియను కేంద్రం వెనక్కి తీసుకున్నా.. వైసీపీ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో భూసార పరీక్షలు జరపడం ఆపివేయడంతో పంటదిగుబడి తగ్గిందని చెప్పారు. మునుపెన్నడూ లేని  విధంగా రైతులు క్రాప్ హాలిడేకి వెళ్తున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్య‌లో ఆంధ్ర ప్రదేశ్ ముందు వరుసలో ఉందన్నారు. 

Updated Date - 2022-07-10T01:46:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising