ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: వేమూరు నియోజకవర్గంలో వైసీపీ అరాచకం

ABN, First Publish Date - 2022-02-09T23:28:08+05:30

గుంటూరు: వేమూరు నియోజకవర్గంలో వైసీపీ అరాచకం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: వేమూరు నియోజకవర్గంలో వైసీపీ అరాచకం సృష్టించింది. భట్టిప్రోలు మండలం పల్లెకోనలో ముగ్గురు మహిళలు, పిల్లాడిపై దాడి చేశారు. నడిరోడ్డుపై మహిళలపై వైసీపీ నేత నాంచారయ్య విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తీసుకున్న అప్పు తిరిగి అడిగినందుకు దాడి చేశాడని బాధితులు తెలిపారు. నాంచారయ్య బెదిరింపులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాతే కక్ష గట్టి మరీ దాడి చేశాడని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-02-09T23:28:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising