గుంటూరు: జొన్నలగడ్డలో ఉద్రిక్తత
ABN, First Publish Date - 2022-04-24T01:56:12+05:30
జిల్లాలోని నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో ఉద్రిక్త
గుంటూరు: జిల్లాలోని నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నా చేస్తున్న టీడీపీ సభ్యులను పోలీసులు చెదరగొట్టారు. రామాంజనేయలు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ నేత అరవిందబాబుతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Updated Date - 2022-04-24T01:56:12+05:30 IST