ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై స్పందించిన ఎస్పీ విశాల్

ABN, First Publish Date - 2022-01-03T03:16:37+05:30

దుర్గి ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పందించారు. నిందితుడు కోటేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేయాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: దుర్గి ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పందించారు. నిందితుడు కోటేశ్వరరావును వెంటనే అరెస్ట్ చేయాలని దుర్గి పోలీసులను ఆదేశించారు. ఘటన‌పై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని గురజాల డీఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కోటేశ్వరరావుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. 


Updated Date - 2022-01-03T03:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising