ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Guntur: ప్రత్తిపాడులో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ వర్గీయుల ఘర్షణ

ABN, First Publish Date - 2022-09-12T04:03:13+05:30

ప్రత్తిపాడు వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వర్గీయుల వినాయక నిమజ్జనం సందర్భంగా ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ప్రత్తిపాడు వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వర్గీయుల వినాయక నిమజ్జనం సందర్భంగా వివాదం తలెత్తింది. తమ ఏరియాలోకి ఊరేగింపు రావడంపై వైసీపీ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాలు మధ్య రాళ్ల దాడి జరిగింది. పోలీసుల సమక్షంలోనే వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. 


Updated Date - 2022-09-12T04:03:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising