ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోటప్పకొండ ఆలయంలో వెండి ఏకాహారతి మాయం...చెత్తలో ప్రత్యక్షం

ABN, First Publish Date - 2022-04-29T13:43:14+05:30

జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఏకాహారతి మాయమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఏకాహారతి మాయమైంది. రెండు నెలల క్రితం స్వామి వారికి ఓ భక్తుడు ఈ ఏకాహారతిని స్వామివారికి బహూకరించాడు. రూ.40వేలతో ఈ కానుకను ప్రత్యేకంగా తయారు చేయించాడు. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఏకాహారతిపై అధికారులను భక్తుడు ప్రశ్నించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఏకాహారతి కోసం గర్భగుడిని శుభ్రం చేసి బయట పడేసిన చెత్తలో గాలించారు. చెత్తలో ఏకాహారతి బయటపడింది. సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-04-29T13:43:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising