ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రయ్య మృతదేహం తరలింపుకు యత్నం...ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-01-13T18:28:58+05:30

జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించారు. పోస్టుమార్టం కోసం తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. అయితే బ్రహ్మారెడ్డి వచ్చేవరకు మృతదేహం కదిలించవద్దంటూ టీడీపీ నేతలు, స్థానికులు ఆందోళనకు దిగారు. మాచర్ల టీడీపీ ఇన్‌చార్జ్‌ బ్రహ్మారెడ్డి అనుచరుడు చంద్రయ్య. ఈ క్రమంలో బ్రహ్మారెడ్డి వచ్చే వరకు మృతదేహాన్ని తరలించవద్దంటూ ఆ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు. 

Updated Date - 2022-01-13T18:28:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising