ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిస్వార్థ సేవకుడు నేతాజీ

ABN, First Publish Date - 2022-01-24T08:51:46+05:30

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జాతికి అందించిన నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ మరువదని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోస్‌కు ఘనంగా నివాళులర్పించిన గవర్నర్‌

అమరావతి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జాతికి అందించిన నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ మరువదని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. నేతాజీ 125వ జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆదివారం పరాక్రమ్‌ దివా్‌సను నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్‌ చంద్రబో్‌సకు గవర్నర్‌ ఘనంగా నివాళులు ఆర్పించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజమైన జాతీయవాదిగా దేశం పట్ల ఆయనకున్న ప్రేమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిదన్నారు. ఇప్పటికీ దేశ ప్రజల హృదయాల్లో నేతాజీ జీవించే ఉన్నారన్నారు. 

Updated Date - 2022-01-24T08:51:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising