ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలేశుడి సేవలో గవర్నర్‌

ABN, First Publish Date - 2022-06-09T00:57:52+05:30

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.బుధవారం మధ్యాహ్నం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తిరుమల  వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.బుధవారం  మధ్యాహ్నం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన గవర్నర్‌ ముందుగా ధ్వజస్తంభాన్ని తాకుతూ గర్భాలయంలోకి చేరుకుని శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. గవర్నర్‌ను రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వదించగా, ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2022-06-09T00:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising