ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8న తిరుమలకు గవర్నర్‌ రాక

ABN, First Publish Date - 2022-06-05T14:36:36+05:30

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈనెల 8న తిరుమలకు రానున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 12గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈనెల 8న తిరుమలకు రానున్నారు. ఆ రోజున మధ్యాహ్నం 12గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుని నేరుగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం బయల్దేరి సాయంత్రం 4.30గంటలకు తిరుపతి పద్మావతి అతిథిగృహం చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత మహతి కళాక్షేత్రంలో జరిగే ఎన్‌జీ రంగా వ్యవయసాయ విశ్వవిద్యాలయ కాన్వొకేషన్‌లో కులపతిహోదాలో పాల్గొంటారు. రాత్రి 7.30గంటలకు తిరుగుప్రయాణమవుతారు. 

Updated Date - 2022-06-05T14:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising