ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సేవలో గవర్నర్‌

ABN, First Publish Date - 2022-10-04T07:49:40+05:30

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తిరుమల వేంకటేశ్వరస్వామిని సోమవారం దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ తిరుమల వేంకటేశ్వరస్వామిని సోమవారం దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లిన హరిచందన్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆయనకు అద్దాల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, చైర్మన్‌, ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated Date - 2022-10-04T07:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising