ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోరస్ అగ్నిప్రమాద మృతులకు ఏపీ గవర్నర్ సంతాపం

ABN, First Publish Date - 2022-04-14T15:02:23+05:30

ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడం పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడం పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదంపై గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై తీవ్ర సంతాపం తెలిపారు. జిల్లా యంత్రాంగం నుండి ప్రమాద సంఘటన వివరాలను గవర్నర్ తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆదేశించారు. 

Updated Date - 2022-04-14T15:02:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising