ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు: సురేష్

ABN, First Publish Date - 2022-04-15T23:44:59+05:30

ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి సురేష్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి సురేష్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వెళ్లగొట్టినా టీడీపీ నేతలకు సిగ్గులేదన్నారు. జగనన్న అమ్మఒడిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అమ్మఒడికి కొత్తగా ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని తెలిపారు. ఏపీకి జగన్ శాశ్వత సీఎం అనే ఆలోచనలో ప్రజలున్నారని ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-04-15T23:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising