ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రెజరీ ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైన ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-01-31T23:20:59+05:30

తమ ఆదేశాలను పాటించని ట్రెజరీ ఉద్యోగులపై చర్యలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తమ ఆదేశాలను పాటించని ట్రెజరీ ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. పలువురు ట్రెజరీ అధికారులపై చర్యలకు ఉపక్రమించింది. 27 మంది డీడీఓలు, ఎస్‌టీఓ, ఏటీఓలకు చార్జ్‌ మెమోలు జారీ చేసింది. ముగ్గురు డిప్యుటీ డైరెక్టర్‌లు, 21 మంది సబ్‌ ట్రెజరీ అధికారులు, ఇద్దరు ఏటీఓలకు మెమోలు జారీ అయ్యాయి. జీతాల బిల్లులు పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చార్జ్ మెమోలో ప్రభుత్వం పేర్కొంది. 


Updated Date - 2022-01-31T23:20:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising