ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎవరూ సరిగా పనిచేయడం లేదు: Vidadala Rajini

ABN, First Publish Date - 2022-06-04T22:19:15+05:30

ప్రభుత్వ ఆస్పత్రులు, సిబ్బంది తీరుపై మంత్రి విడదల రజనీ కీలక (Vidadala Rajini) వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రభుత్వ ఆస్పత్రులు, సిబ్బంది తీరుపై మంత్రి విడదల రజనీ కీలక (Vidadala Rajini) వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో (government hospitals) ఎవరూ సరిగా పనిచేయడం లేదన్నారు. జీజీహెచ్‌లో సూపరింటెండెంట్ మాటను డాక్టర్స్‌ వినడం లేదని తెలిపారు. వైద్య సిబ్బంది పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. త్వరలో ఎమ్మెల్యేలందరితో సమీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. పీహెచ్‌సీల పనితీరు మెరుగుపడాలని విడదల రజినీ పేర్కొన్నారు.

Updated Date - 2022-06-04T22:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising