ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాజెక్టులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది: పయ్యావుల కేశవ్

ABN, First Publish Date - 2022-01-22T02:05:43+05:30

ప్రాజెక్టులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది: పయ్యావుల కేశవ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలించింది. ఇప్పటివరకు చేసిన పనులు, చేయాల్సిన పనుల వివరాలను అధికారులతో చర్చించామని కమిటీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రిజర్వాయర్ల నిర్వహణ కోసం నిధులివ్వాల్సిన అవసరం ఉందని కేశవ్ చెప్పారు. కొత్త ప్రాజెక్టులు ఆలస్యమైనా.. ఉన్న ప్రాజెక్టులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కమిటీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-22T02:05:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising