ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది కోతల ప్రభుత్వం: హరిరామ జోగయ్య

ABN, First Publish Date - 2022-03-19T00:59:30+05:30

తన 60 ఏళ్ళ ప్రస్తానంలో ఇలాంటి దౌర్భాగ్యపు పాలనను ఎప్పడూ చూడలేదని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య త్రీవ ఆరోపణలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు: తన 60 ఏళ్ళ ప్రస్తానంలో ఇలాంటి దౌర్భాగ్యపు పాలనను ఎప్పడూ చూడలేదని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య త్రీవ ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ప్రస్తుతం అనారోగ్యంతో ఆక్సిజన్‌ను, నిబిలైజర్‌ సహాయంతో చికిత్స  పొందుతున్నానని, వేళా పాళా లేని విద్యుత్‌ కోతలు చూస్తుంటే తన ప్రాణానికే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల పాలనలో ఇంతటి దారుణ పరిస్థితి లేదన్నారు. వేసవిలో ఎప్పుడైనా విద్యుత్‌  కోతలు ఉండేవని, ఇప్పుడు అనునిత్యం కోతలేనని, చివరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నింటా కోతల ప్రభుత్వంగానే మిగిలిందని జోగయ్య విమర్శించారు.

Updated Date - 2022-03-19T00:59:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising