ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వంపై బుచ్చయ్యచౌదరి ఫైర్

ABN, First Publish Date - 2022-04-27T22:07:03+05:30

వైసీపీ ప్రభుత్వంపై బుచ్చయ్యచౌదరి ఫైర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే  విజయవాడలో అత్యాచారం జరిగితే నిందితులపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ప్యాక్షన్ ముఖ్యమంత్రి పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. వైసీపీ మూడేళ్ల పాలనలో 1500 మంది మహిళల పై అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు.  దిశ చట్టం వల్ల ఎంతమంది బాదిత మహిళలకు న్యాయం జరిగిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వాసిరెడ్డి పద్మ, రోజా, లక్ష్మీపార్వతిలు ఫెయిడ్ ఆర్టిస్ట్ లని విమర్శించారు. మహిళలను వేధించే వారిపై మహిళలు తిరగబడాలని సూచించారు. నడిరోడ్డుపై చెప్పుతో కొట్టాలని సూచించారు. మహిళలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించాలన్నారు.  

Updated Date - 2022-04-27T22:07:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising