ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోదావరిలో మునిగి ఇద్దరు విద్యార్థుల మృతి

ABN, First Publish Date - 2022-03-21T02:29:11+05:30

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక వద్ద గోదావరిలో మునిగి ఇద్దరు విద్యార్థులు ఆదివారం మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలమూరు: తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక వద్ద గోదావరిలో మునిగి ఇద్దరు విద్యార్థులు ఆదివారం మృతి చెందారు. మండలంలోని చెముడులంక జడ్పీ హైస్కూల్‌లో చదువుతున్న చెముడులంకకు చెందిన రొక్కాల రోహిత్‌(14), హెచ్‌.రాహుల్‌(14)తోపాటు చొప్పెల్ల గ్రామానికి చెందిన వినయ్‌కౌషిక్‌లు బడుగువానిలంక  వద్ద గోదావరి నదీపాయలో స్నానానికి దిగారు. గోదావరిలో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పటీకీ గోదావరిలో ఉన్న ఊబిని గుర్తించపోవడంతో రోహిత్‌, రాహుల్‌లు ఊబిలో కూరుకుపోయ్యారు. వినయ్‌ రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మృత్యువాత పడారు. ఈ ఘటనపై ఆలమూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-03-21T02:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising