ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి ఆసక్తికరంగా మారిన Gannavaram రాజకీయం

ABN, First Publish Date - 2022-05-18T22:18:35+05:30

సీఎం జగన్‌ దగ్గరకు గన్నవరం (Gannavaram) వైసీపీ పంచాయితీ చేరింది. సీఎంవో నుంచి ఎమ్మెల్యే వంశీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌ దగ్గరకు గన్నవరం (Gannavaram) వైసీపీ పంచాయితీ చేరింది. సీఎంవో నుంచి ఎమ్మెల్యే వంశీ (Vamsi), దుట్టా రామచంద్రరావుకు పిలుపు వచ్చింది. కొన్నిరోజులుగా వంశీ, దుట్టా వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది. తారస్థాయికి చేరినందున వ్యవహారంపై వైసీపీ అధిష్టానం దృష్టిసారించింది. నియోజకవర్గంలో పరిస్థితి చక్కదిద్దేందుకు కాసేపట్లో ఇరువురితో భేటీ కానున్నారు. పార్టీ కార్యకర్తల సస్పెన్షన్లు, అక్రమ తవ్వకాల వ్యవహారాలపై ప్రశ్నించేందుకు దుట్టా రామచంద్రరావు సిద్ధమైనట్లు సమాచారం. మరోసారి ఆసక్తికరంగా గన్నవరం రాజకీయం మారింది. గన్నవరంలో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరేనా?.. జగన్‌తో భేటీ తర్వాత రెండువర్గాలు కలిసి పని చేస్తాయా?.. వంశీ, దుట్టా మధ్య సయోధ్య కుదిరితే యార్లగడ్డ పరిస్థితేంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Updated Date - 2022-05-18T22:18:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising