ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభకు నలుగురు వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన మంత్రి బొత్స

ABN, First Publish Date - 2022-05-17T22:32:44+05:30

రాజ్యసభకు నలుగురు వైసీపీ అభ్యర్థులను ప్రకటించిన మంత్రి బొత్స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజ్యసభకు నలుగురు వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. రాజ్యసభ అభ్యర్థులుగా ఆర్‌.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావు, విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డిని ఎంపిక చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ANDHRA PRADESH CHIEF MINISTER జగన్ మెహన్ రెడ్డితో భేటీ తర్వాత అభ్యర్థులను మంత్రి బొత్స ప్రకటించారు. రాజ్యసభ సీటు కాదు.. తెలంగాణ, ఏపీ అనే తేడా లేదని బొత్స అన్నారు. రాజ్యసభకు ఎవరిని పంపుతున్నామనేదే ముఖ్యమని బొత్స తెలిపారు. గతంలో ఎప్పుడూ బీసీలకు అవకాశం ఇవ్వలేదని, నాలుగులో సగం స్థానాలు బలహీనవర్గాలకే ఇచ్చామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-17T22:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising