ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవో 270ను రద్దు చేయాలి: కొల్లు రవీంద్ర

ABN, First Publish Date - 2022-03-17T17:05:13+05:30

రాష్ట్ర ప్రభుత్వం మత్యకారుల జీవన విధానాన్ని ఒక జీవోతో నాశనం చేయటానికి పూనుకున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మత్యకారుల జీవన విధానాన్ని ఒక జీవోతో నాశనం చేయటానికి పూనుకున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చెరువులు సాగు చేసుకుని లక్షల మంది మత్యకారులు బ్రతుకుతున్నారని తెలిపారు. జీవో 217 ద్వారా మత్యకారుల బ్రతుకులు చిన్నాభిన్నం చేసి బిచ్చగాళ్లగా మార్చుతున్నారని మండిపడ్డారు. కేవలం ఇది ఒక పైలెట్ ప్రాజెక్ట్‌గా చూడాలని,  దీని ద్వారా మేలు జరుగుతుంది అని చెబుతున్నారని..ప్రజలను మోసం చెయ్యటానికి పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 270 రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-17T17:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising