ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ పరిస్థితులపై కేటీఆర్ చెప్పినవన్నీ వాస్తవాలు: రవీంద్రారెడ్డి

ABN, First Publish Date - 2022-04-30T18:10:01+05:30

ఏపీలో పరిస్ధితులపై తెలంగాణ మంత్రి కేటిఆర్ చెప్పినవన్నీ ముమ్మాటికి వాస్తవాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: ఏపీలో పరిస్ధితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పినవన్నీ ముమ్మాటికి వాస్తవాలని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో ప్రస్తుత చంచా మంత్రులకు వాస్తవాలు రుచించక రకరకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీలో తీవ్రమైన విద్యుత్ కొరత, అధ్వాన్నమైన రోడ్లు, నీటి కొరత, అన్నీ సమస్యలుండేది ప్రజలకు తెలుసన్నారు. విద్యుత్‌పై సీఎం జగన్‌కు విద్యుత్ శాఖ మంత్రికి ఇరువురికి అవగాహన లేదని తెలిపారు. ఇష్టానుసారంగా అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలకు, పనులు చేసే కాంట్రాక్టర్లకు నమ్మకాలు లేవన్నారు. ‘‘నువ్వేదో వెలగపెడతావని ప్రజలు నీకు 150 సీట్లు 53% ఓట్లు ఇచ్చారు’’ అంటూ రవీంద్రా రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-04-30T18:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising