ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న హేమంత్ కుటుంబానికి దేవినేని ఉమా పరామర్శ

ABN, First Publish Date - 2022-02-25T17:28:21+05:30

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మైలవరం విద్యార్థి మాదు హేమంత్ కుటుంబాన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మైలవరం విద్యార్థి మాదు హేమంత్ కుటుంబాన్ని  మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. వీడియో కాల్ ద్వారా తల్లిదండ్రులతో హేమంత్‌ను మాజీ మంత్రి మాట్లాడించారు. ధైర్యంగా ఉండాలని హేమంత్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఎంపీ కేశినేని నాని, ఇతర తెలుగుదేశం నాయకుల ద్వారా విద్యార్థులను తీసుకురావడానికి ప్రయత్నిస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు కూడా లేఖలు వ్రాస్తున్నారని దేవినేని ఉమా తెలిపారు.

Updated Date - 2022-02-25T17:28:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising