ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-04-30T22:18:41+05:30

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొమరాడ మండలం దళాయిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీపురం:  సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.  కొమరాడ మండలం దళాయిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా  జేడీ లక్ష్మీనారాయణ  మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఓటర్లు  డబ్బుకు అమ్ముడుపోకూడదని హితవు పలికారు. వేల రూపాయిలతో ఓటు కొనుగోలు చేయటానికి కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు. అంబేద్కర్ కల్పించిన ఓటనే ఆయుధంతో ప్రజలు రాజులు కావాలని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు..


Updated Date - 2022-04-30T22:18:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising