ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జిల్లాలో మరో ఉద్దానం

ABN, First Publish Date - 2022-02-23T08:45:35+05:30

కృష్ణా జిల్లాలోని 15 మండలాల్లో కిడ్నీ వ్యాధి విస్తరించిందని, ఒక్క ఎ.కొండూరు మండలంలోనే పదిరోజుల్లో ఐదుగురు మృతి చెందారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎ.కొండూరులో పది రోజుల్లో ఐదుగురి మృతి 


ఎ.కొండూరు, ఫిబ్రవరి 22 : కృష్ణా జిల్లాలోని 15 మండలాల్లో కిడ్నీ వ్యాధి విస్తరించిందని, ఒక్క ఎ.కొండూరు మండలంలోనే పదిరోజుల్లో ఐదుగురు మృతి చెందారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు తెలిపారు. కిడ్నీ సమస్యపై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. మండలంలోని ప్రతి గ్రామంలో కిడ్నీ రోగులు ఉన్నారని, దీప్లానగర్‌ తండాలో 150 కుటుంబాలు ఉంటే గత మూడేళ్లలో 16 మంది మృతి చెందారని తెలిపారు. ఫ్లోరైడ్‌ నీటి వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతోందన్నారు.  

Updated Date - 2022-02-23T08:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising