ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

ABN, First Publish Date - 2022-07-07T20:20:09+05:30

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కథ సుఖాంతమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల (Fishermens) కథ సుఖాంతమైంది. కొన్ని రోజుల క్రితం సముద్రంలో గల్లంతైన నలుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. తాము క్షేమంగా ఉన్నట్లు జాలర్లు ఫోన్లో బంధువులకు సమాచారం ఇచ్చారు. నరసాపురం కొత్తపాలెం వద్ద ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు. మత్యకారులు చిన్న మస్తాన్, నాంచారరులు, నరసింహారావు, వెంకటేశ్వరరావు గత ఐదు రోజులుగా సముద్రంలో కనిపించకుండా పోయారు. చివరకు వారు క్షేమంగా ఉన్నారని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-07-07T20:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising