ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యకారుల గేలానికి వెయ్యి కిలోల టేకు చేప

ABN, First Publish Date - 2022-03-10T02:41:53+05:30

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు భారీ టేకు చేప చిక్కింది. మైలపల్లి రాముతో పాటు మరో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అచ్యుతాపురం: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు భారీ టేకు చేప చిక్కింది. మైలపల్లి రాముతో పాటు మరో నలుగురు బుధవారం ఉదయం వేటకు సముద్రంలోకి వెళ్లారు. కొద్దిదూరం వెళ్లాక గేలాలు వేశారు. వాటికి సుమారు వెయ్యి కిలోల బరువుండే అతి భారీ టేకు చేప చిక్కింది. దానిని పడవలో ఎక్కించేందుకు విశ్వ ప్రయత్నం చేసినా..సాధ్యం కాలేదు. చివరకు ఆ చేపకు పెద్ద తాడు కట్టి పడవకు గల కొయ్యకు చుట్టి, ఒడ్డుకు చేర్చారు. అక్కడ తోటి మత్స్యకారుల సహాయంతో బయటకు లాగారు. దీనిని విక్రయిస్తే సుమారు రూ.40 వేల వరకు వస్తుందని చెబుతున్నారు.

Updated Date - 2022-03-10T02:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising