ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి టూ అరసవిల్లి వరకు మహా పాదయాత్ర.. ప్రత్యేక ఆకర్షణగా సూర్య భగవానుడి రథం

ABN, First Publish Date - 2022-09-12T04:18:05+05:30

అమరావతి టూ అరసవిల్లి వరకు రైతులు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. సోమవారం ఉదయం నుంచి ఈ యాత్ర ప్రారంభంకానుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అమరావతి టూ అరసవిల్లి వరకు రైతులు మహా పాదయాత్ర చేపట్టనున్నారు. సోమవారం ఉదయం నుంచి ఈ యాత్ర ప్రారంభంకానుంది. మహా పాదయాత్ర కోసం రథం సిద్ధమైంది. సూర్య భగవానుడి రథానికి‌ సూచికగా ఎదురు ఏడు గుర్రాలను ఏర్పాటు చేశారు. రథం లోపల అలివేలు మంగమ్మ, పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. చుట్టూ స్థంభాలు, తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. రథం ముందు, వెనుక సీపీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అమరావతిలో ఈ రథం ప్రత్యేక ఆకర్షణ‌గా నిలిచింది. విజయవాడకు చెందిన ప్రసాద్ ఆధ్వర్యంలో రథానికి రూపకల్పన చేశారు. 


Updated Date - 2022-09-12T04:18:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising