ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ పూర్తి విఫలం: పరిటాల సునీత

ABN, First Publish Date - 2022-06-13T19:30:27+05:30

రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీ సత్యసాయి జిల్లా: రైతాంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి పరిటాల సునీత(Paritala sunitha) విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... రైతు సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. తక్షణమే 1500 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-13T19:30:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising