ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పది’ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2022-12-10T02:36:52+05:30

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది. గతంలో ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 11 చివరి తేదీ కాగా.. దానిని 20వ తేదీ వరకు పెంచినట్లు ఆ విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 26 వరకు రూ.50, 27 నుంచి జనవరి 2 వరకు రూ.200, 3 నుంచి 9 వరకు రూ.500 అపరాధ రుసుముతో కలిపి చెల్లించవచ్చని వివరించారు.

Updated Date - 2022-12-10T02:36:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising