ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాయపడిన వారిని పరామర్శించిన మాజీ మంత్రి Akhila Priya

ABN, First Publish Date - 2022-05-20T22:16:34+05:30

చాగలమర్రిలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన వారిని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పరామర్శించారు. వైసీపీ నాయకులు మహిళపైన దాడి చేయడం హేయమని ఆమె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల జిల్లా : చాగలమర్రిలో వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన వారిని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పరామర్శించారు. వైసీపీ నాయకులు మహిళపైన దాడి చేయడం హేయమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరు సంవత్సరాల చిన్నారుల నుంచి వృద్ధులపై వైసీపీ నాయకులు అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళల రక్షణ కోసం అంటూ దిశ యాప్ ను ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైన ఇస్టాల్ చేస్తున్నా... మహిళలకు ఎంత వరకు న్యాయం జరుగుతుందో చూస్తామన్నారు. నిన్న రాత్రి మహిళలపై జరిగిన దాడిలో గాయపడిన వారికి న్యాయం జరిగితే స్వయాన తానే  దిశ యాప్ వల్ల మహిళలకు రక్షణ ఉంటుందని చెబుతానని అఖిలప్రియ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-20T22:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising