ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫిబ్రవరి 17న దేవదాయ ఈవో మెయిన్స్‌ పరీక్ష

ABN, First Publish Date - 2022-12-31T05:58:40+05:30

దేవదాయశాఖలో గ్రేడ్‌-3 ఈవో పోస్టులకు మెయిన్స్‌ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): దేవదాయశాఖలో గ్రేడ్‌-3 ఈవో పోస్టులకు మెయిన్స్‌ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షకు 1,278 మంది అర్హత సాధించారని, విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు నాలుగు జిల్లాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని వివరించింది. ఉదయం 9.30 నుంచి 12గంటల వరకు పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ.. మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు పేపర్‌-2 హిందూ ఫిలాసఫీ, టెంపుల్‌ సిస్టం అంశాలపై పరీక్షలు జరుగుతాయని తెలిపింది.

Updated Date - 2022-12-31T05:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising