ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల పోరాటం సఫలం కావాలి: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2022-02-03T22:47:34+05:30

రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న పోరాటం సఫలం కావాలని ఏపీసీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ఉద్యోగులు చేస్తున్న పోరాటం సఫలం కావాలని ఏపీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ అన్నారు. మాయ మాటలతో జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగుల ముందస్తు అరెస్ట్‌లు దుర్మార్గమన్నారు. జగన్‌రెడ్డి ఇచ్చిన హమీలను ఉద్యోగులు ప్రశ్నించడమే తప్పా అని ఆయన నిలదీశారు. ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు లేదా అని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2022-02-03T22:47:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising