ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు గ్రూపు తగదాలే కారణం’

ABN, First Publish Date - 2022-05-02T20:14:20+05:30

జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు ఆ గ్రామంలో గ్రూపు తగాదాలే కారణమని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు ఆ గ్రామంలో గ్రూపు తగాదాలే కారణమని గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యే అనుచరులే గంజి ప్రసాద్ హత్య చేశారని ఆరోపించారు. పచ్చని పల్లెల్లో రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని ఎమ్మెల్యే తలారి పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఘటన ఎక్కడ చోటు చేసుకోలేదన్నారు. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేపై తమ పార్టీ వైసీపీ నేతలు దాడి చేస్తే ఆ దాడిలో టీడీపీ వారు ఉన్నారనడం సిగ్గుచేటని ముప్పిడి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

Updated Date - 2022-05-02T20:14:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising